Sunday, May 5, 2024

ఆర్టీసీ బ‌స్సు, లారీ ఢీ : 22మందికి గాయాలు

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాటు రోడ్డులో రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. మారేడుమిల్లి-చింతూరు ఘాటు రోడ్డులో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని బస్సులో ప్రయాణిస్తున్న 22మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలో గల మారేడుమిల్లి పీహెచ్ సీలో చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రామకృష్ణ. కండక్టర్ రమేశ్ సహా 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మారేడుమిల్లి పీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం రంపచోడవరం ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement