Wednesday, May 1, 2024

ద‌ళారుల‌ను న‌మ్మ‌వ‌ద్దు..స‌బ్ క‌లెక్ట‌ర్ క‌ట్టా సింహాచ‌లం..

తూర్పుగోదావరి : జిల్లా రంపచోడవరం రైతు శిక్షణా కేంద్రంలో సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తాసిల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గిరిజన రైతులు, దళారులను నమ్మి మోసపోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏజెన్సీ డివిజన్ల‌ని 120 పంచాయతీలలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసిందని ,కనుక ప్రతి రైతు పండించే ప్రతి గింజ రైతు భరోసా కేంద్రంలోని అమ్మి మంచి రేటు సంపాదించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement