Thursday, April 18, 2024

రైతు మ‌హా ధ‌ర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

జహీరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జహీరాబాద్ బస్టాండ్ ఎదురుగా టిఆర్ఎస్ పార్టీ రైతు మహా ధర్నా చేపట్టారు. వచ్చే యాసంగికి సంబంధించి రైతులు పండించే వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఎండీ.మాణిక్ రావు డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమానికి భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ గ్రామాల రైతులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement