Friday, May 10, 2024

గౌరవ డాక్టరేట్‌ స్వీకరించిన డా.శ్రీనివాస్

తూర్పు గోదావ‌రి జిల్లా కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గంకు చెందిన డా.శ్రీనివాస్ గౌర‌వ డాక్ట‌రేట్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ఆలమూరు మండలం పినపళ్ల పశువైద్యాధికారి ఈదల శ్రీనివాసరావు గౌరవ డాక్టరేట్‌ స్వీకరించారు. అమెరికన్ యూనివర్సిటీ యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీనివాస్ కు పబ్లిక్ అండ్ సోషల్ సర్వీసెస్ విభాగంలో యూనివర్సిటీ చైర్మెన్ మధుకిషన్ చేతుల మీదుగా చెన్నైలో శనివారం జరిగిన కార్యక్రమంలో డాక్టరేట్‌ను అధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement