Monday, April 29, 2024

Breaking: మాచర్ల ఘటనలో టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాచర్ల ఘటనలో టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. A-7 మినహా అందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం బ్రహ్మారెడ్డితో పాటు 20మంది పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement