Wednesday, May 1, 2024

Vizag: వాల్తేరులో డ్ర‌గ్స్ దందా : ముగ్గురు అరెస్ట్

విశాఖలో డ్రగ్స్ పంజా విసిరింది. 54 గ్రాముల మాదకద్రవ్యాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వివరాలు చెప్పకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో నగరంలో డ్రగ్స్ పట్టుకోవడం ఇదే మొదటిసారి. డ్రగ్స్ నియంత్రణలో పోలీసులు వైపల్యం చెందారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలిసారిగా క్రిస్ట‌ల్ రూపంలో డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డింది. స్ప‌టిక రూపంలో ఎండీఎంఏ అక్ర‌మ ర‌వాణా చేస్తున్న‌, వినియోగిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement