Friday, May 17, 2024

Breaking: ఏపీలో ఇద్దరు ఐఏఎస్ ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంటీ కృష్ణ‌బాబు లు బదిలీ అయ్యారు. కృష్ణ‌బాబుకు రవాణా శాఖ అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement