కర్నూలు జిల్లా ఆలూరు గ్రామ సమీపంలో సిమెంట్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. 167 వ జాతీయ రహదారి పనులలో భాగంగా సిమెంట్ లోడుతో వెళ్లే ట్యాంకర్ ప్రమాదంకు గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ పాండ్య ( 38 )అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement