Friday, May 10, 2024

Guntur: విద్యుత్‌షాక్‌తో ఇద్దరు రైతుల మృతి

విద్యుత్ షాక్ తో ఇద్ద‌రు రైతులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గురజాలలో ఈ దారుణం జరిగింది. గురజాలలో విద్యుత్‌షాక్‌తో రైతులు పొలంలో మోటారుకు మరమ్మతు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. మృతులు శ్రీనివాసరావు (35), రామయ్య (65) గా గుర్తించారు. ఈ రైతుల మృతి ఘటనతో కుటుంబ సభ్యులు క‌న్నీరు మున్నీర‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement