Sunday, April 28, 2024

AOB: మావోల విధ్వంసం.. రెండు జేసీబీలు, 9లారీల దగ్ధం..

పార్వతీపురం సమీపంలో ఏఓబీలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. రెండు జేసీబీలతో సహా.. 9లారీలను మావోయిస్టులు తగులబెట్టారు. ఐటీఎల్ కు చెందిన వాహనాలను మావోయిస్టులు దగ్ధం చేశారు. క్రషర్స్ వల్ల రోడ్లు పాడవుతున్నాయని మావోయిస్టులు పోస్టర్లు విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement