Friday, May 3, 2024

Nirmal: బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తివేత.. ఉరకలెత్తుతున్న గోదావరి

నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదికి ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ ఉదయం 14గేట్లను తెరిచారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి పారుదల శాఖల అధికారుల సమక్షంలో అధికారులు గేట్లను ఎత్తేసారు. ప్రస్తుతం మహారాష్ట్ర నుండి బాసర వైపు గోదావరి నది పరవళ్లు తొక్కుతూ ఉరకలు వేస్తుంది. ఇక గేట్లను ఎత్తేయడంతో నది పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement