Monday, April 29, 2024

ఏపీలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మంగళవారం  ఏపీలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో మంగళవారం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాధ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, ఏఐసీసీ కార్యదర్సులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జెస్ సిడి.మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్, డా.కెవిపి రామచంద్ర రావు, మాజీ ఎంపీలు ఎమ్.ఎమ్.పల్లంరాజు, జెడి శీలం, చింతా మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement