ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే బుగ్గన బడ్జెట్ పై టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ బడ్జెట్ తప్పుల తడక అంటూ టీడీపీ సభ్యులు బడ్జెట్ కు అడ్డుతగిలారు. ఈసందర్భంగా టీడీపీ సభ్యుల ఆందోళనపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital