Monday, April 29, 2024

3న రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 3వ‌ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 13 రకాల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులతో సభా స్థలం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన తిలకించనున్నారు. అనంతరం లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement