Sunday, April 28, 2024

భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎం సమీక్ష

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. రిజయర్వాయర్లు, చెరువులు, నీటినరుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అంననా వేస్తూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆహారం, మందులు సిద్ధంచేసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement