Sunday, May 5, 2024

Breaking: హోంశాఖపై సీఎం జగన్ సమీక్ష

ఏపీ హోంశాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏసీబీ, దిశ, ఎస్ ఈబీకి అత్యధిక ప్రాధాన్యతపై సీఎం జగన్ సమీక్షలో చర్చించనున్నారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ యాప్ ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement