Friday, April 26, 2024

కొడనాడ్ లో మర్డర్ కేసులో శశికళను ప్రశ్నించనున్న పోలీసులు

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌ బంగ్లాలో కాపలాదారు హత్య, దోపిడీ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏఐఏఎండీకే బహిష్కృత నేత శశికళను కొడనాడ్ జయలలిత ఎస్టేట్ లో మర్డర్ కేసులో పోలీసులు ప్రశ్నించనున్నారు. రేపు చెన్నైలో మర్డర్ కేసులో శశికళను పోలీసులు ప్రశ్నించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement