Friday, April 26, 2024

విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం జ‌గ‌న్

ఏపీ సీఎం వైఎస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ వీఐపీ లాంజ్‌లో మంత్రులు, పార్టీ నాయకులు, అధికారులతో సీఎం సమావేశమయ్యాయి. అనంతరం విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన బ‌య‌ల్దేరి రుషికొండ పిమ రిసార్ట్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌తో సీఎం జగన్ భేటీకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement