Sunday, April 28, 2024

AP: ఒంగోలు ఎంపీ టికెట్ పై స్పష్టత..

రాష్ట్రంలోని ఒంగోలు ఎంపీ టికెట్ పై స్పష్టత వచ్చింది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించిన అనంతరం పార్టీ అధిష్టానం మాగుంటకు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. వైసిపి తరుపున ఎమ్మెల్యేగా బాలినేని, ఎంపీగా బాలినేని పోటీ లో ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement