Tuesday, April 30, 2024

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

తిరుపతి సిటీ : ఆర్టీసీ బస్సు మహిళలను ఢీకొన్న సంఘటన బుధవారం జరిగింది. తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నారాయణాద్రి హాస్పిటల్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఆటో నగర్ చెందిన అరుణ (42) ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సమాచారం తెలియడంతో సంఘటన స్థలానికి అలిపిరి పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement