Tuesday, May 21, 2024

బొగత జలపాతాన్ని సందర్శించండి.. కూ ద్వారా తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

తెలంగాణ “నయాగర”గా గుర్తింపు పొందిన బొగత జలపాతం అందాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని,ఆనందాన్ని కలిగిస్తాయి. ములుగు జిల్లా వాజేడు మండలం, చీకుపల్లిలో ఉన్న ఈ జలపాతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం పరవళ్లు తొక్కుతోంది. ప్రతిఒక్కరూ ఈ జలపాతాన్ని సందర్శించి ఆస్వాదించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూ యాప్ ద్వారా కోరారు.

Koo App
తెలంగాణ “నయాగర”గా గుర్తింపు పొందిన బొగత జలపాతం అందాలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని,ఆనందాన్ని కలిగిస్తాయి. ములుగు జిల్లా,వాజేడు మండలం, చీకుపల్లిలో ఉన్న ఈ జలపాతం ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం పరవళ్లు తొక్కుతోంది.ప్రతిఒక్కరూ ఈ జలపాతాన్ని సందర్శించి ఆస్వాదించాలని కోరుతున్నాను. Kishan Reddy Gangapuram (@kishanreddybjp) 29 June 2022
Advertisement

తాజా వార్తలు

Advertisement