Monday, April 29, 2024

Breaking: తిరుపతిలో మహిళ అదృశ్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో మహిళ అదృశ్యం కలకలం రేగుతోంది. తమ కుమార్తె రేణుక కనిపించడం లేదంటూ ఆమె తండ్రి ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాలకు చెందిన సురేశ్ కుమార్‌తో ఆమెకు వివాహం కాగా.. తిరుపతిలోని మంగళం సమీపంలో నివాసముంటున్నారు. ఈ ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement