Tuesday, April 30, 2024

ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి అస్వస్థత..

తిరుపతి సిటీ : ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి 14వ వార్డు. ఎస్. టి .వి. నగర్ నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు. సమీపంలో పార్టీ మహిళా కార్యకర్త ఇంటికి వెళ్లి కొద్దిసేపు ఫిజియోథెరపీ చేసుకుని అనంతరం గడపగడపకు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజారెడ్డి, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement