Wednesday, May 1, 2024

Tirupati: మ‌ల్లాడి కంపెనీలో అగ్నిప్ర‌మాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి గాజులమండ్యంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మల్లాడి డ్రగ్స్ కంపెనీ సాల్వెంట్ ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, ప్రమాద సమయంలో సాల్వెంట్ ప్లాంట్‌లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement