Monday, April 29, 2024

తిరుప‌తిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు..

తిరుపతి :- తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవ వేడుక‌ల‌ను ఆ పార్టీ నేత‌లు, కార్య‌కర్త‌లు ఘ‌నంగా నిర్వ‌హించుకుంటున్నారు. దీనిలో భాగంగా తిరుప‌తి టిడిపి కార్యాల‌యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు పార్టీ ప‌తాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్రజా నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా ఆవిర్భవించి దార్శనిక నేత చంద్రబాబు సారథ్యంలో తీర్చిదిద్దుకుని సామాన్యుని పార్టీగా జాతీయస్థాయిలో విరాజిల్లుతోన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు తో పాటు ప‌లువురు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement