Wednesday, May 1, 2024

కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. జిల్లాలోని రేణిగుంట మండలం మల్లవరం సమీపంలోని రాళ్ల కాలువ వద్ద కోడి పందాలను నిర్వహించారు. పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడానికి వెళ్లగా పోలీసులను చూసిన కొందరు యువకులు పరారయ్యారు.ఈ నేపథ్యంలోనే భయంతో వాగులోకి దూకిన మనోహార్ అనే యువకుడు గల్లంతయ్యాడు. గ‌ల్లంతైన వ్య‌క్తి కోసం వాగులో గాలిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement