Sunday, May 5, 2024

గంగమ్మ జాతరకు నగర కార్పొరేషన్ రూ.25 లక్షల విరాళం

తిరుపతిసిటీ, ఏప్రిల్ 20 (ప్రభ న్యూస్) : స్థానిక శ్రీ తాతయ్య గుట్ట గంగమ్మ తల్లి జాతర నిర్వహణకు నగరపాలక సంస్థ తరఫున రూ.25 లక్షల విరాళాన్ని చెక్ రూపంలో గురువారం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగర్ కమిషనర్ హరిత, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన్ అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ చేతులు మీదుగా ఆలయ ఈవో మునికృష్ణయ్యకు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement