Thursday, May 16, 2024

శ్రీవారి సేవలో ‘రేణుదేశాయ్’

తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ నటి రేణుదేశాయ్, కుమారుడు అకిరా నందన్, కుమార్తె ఆధ్యాలు . కల్యాణోత్సవ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement