Monday, April 29, 2024

బల్క్ మిల్క్ సెంటర్ ను రైతులు సద్వినియోగం చేసుకోండి ఎం సి విజయ్ ఆనంద్ రెడ్డి

శ్రీరంగరాజపురం మండలంలోని కొత్తపల్లి పంచాయతీ లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నిర్మాణానికి జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎం సి విజయ్ ఆనంద్ రెడ్డి భూమి పూజ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పాల రైతులు బల్క్ మిల్క్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని ఇది అందరికీ ఉపయోగకరమైన భవనం అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లో జిల్లా డిసిసిబి డైరెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డి స్థానిక సర్పంచ్ డివి ఢిల్లీ య్య ఉప సర్పంచ్ చంద్రబాబు స్థానిక నాయకులు సూరెడ్డి కోటిరెడ్డి ఇ మండల యువత నాయకుడు వెంకటేష్ లోకనాథ్ రెడ్డి గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నా రు

Advertisement

తాజా వార్తలు

Advertisement