Wednesday, May 1, 2024

అంగరంగ వైభవంగా రథోత్సవం-

బంగారుపాళ్యం- మండలంలోని మొగిలిలో వెలసిన మొగిలీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రథోత్సవానికి కేరళ వాద్య బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ బృందంలో మహిళలు ఉండడం విశేషం.వాయిద్యాలు అన్ని మాజీ జడ్పి చైర్మన్ కుమార్ రాజా కేరళ నుండి రప్పియించడం జరిగినది.ఈ రథోత్సవానికి తమిళనాడు. కర్ణాటక నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement