Monday, April 29, 2024

Breaking : పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తుల‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలసి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ఉద్యమం రావాలన్నారు. దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందని, అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని చంద్రబాబునాయుడు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement