Monday, April 29, 2024

Flash: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్రగాయలు

నిజామాబాద్ జిల్లా లింగంపెట్ మండలంలోని కొమట్ పల్లి పొతాయిపల్లి శివారులోని అటవి ప్రాంతంలో ఓ ఏలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డింది. చిటురి శంకర్ అనే వ్యక్తి చుట్టకు తెంపటనికి వెళ్ళగా శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలోకి వెళ్లాడు.  అయితే, అక్కడ ఉన్న ఎలుగుబంటిని గమనించ లేదు. దీంతో ఆది అకస్మత్తుగా దాడి చేయడంతో శంకర్ ను తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా.. ఇటీవల ఎలుగుబంట్ల దాడులు అధికం అయ్యాయి. కొద్ది రోజుల క్రితమే ఓ మహిళ కూడా తీవ్రంగా గాయపడ్డింది. అదే విధంగా చిరుత సంచారం కూడా ఉన్నది. దీంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement