Friday, May 10, 2024

ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు మరోసారి చాన్స్‌.. ఉత్తర్వులిచ్చిన‌ ప్రభుత్వం

అమరావతి, ఆంధ్రప్రభ: ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా కొనసాగుతున్న ప్రొ. కె. హేమచంద్రారెడ్డికి మరోసారి అవకాశం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హేమచంద్రారెడ్డిని ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా మూడేళ్ల గడువు ముగుస్తుండటంతో మరో మూడేళ్ల కాలానికి ఆయనకే అవకాశం కల్పిస్తూ ఉన్నత విద్యాశాక ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు బుధవారం జీవో విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement