Friday, April 26, 2024

కేంద్రం నిధులు ఏడాదిగా పెండింగ్..

కేంద్రం నిధులు ఏడాదిగా పెండింగ్ లో ఉన్నాయ‌ని వైసీపీ తెలిపింది. స్థానిక సంస్థలకు గత ఏడాది రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు ఇంతవరకు విడుదల కాలేద‌ని వైసీపీ తెలిపింది. గ్రామ పంచాయ‌తీల‌కు రూ. 678.65 కోట్లు, మండ‌ల జిల్లా ప‌రిష‌త్ ల‌కు రూ. 290.86కోట్లు, మొత్తం బ‌కాయిలు రూ.969కోట్లు ఉన్న‌ట్లు కూ యాప్ ద్వారా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement