Wednesday, May 1, 2024

నేడు స్పందన రద్దు: కలెక్టర్‌ మల్లికార్జున

విశాఖపట్నం, (ప్రభన్యూస్‌): వివిధ సమస్యల నేపద్యంలో పిర్యాదులతో కలెక్టర్‌ కార్యాలయంకు వచ్చే అర్జీదారులు ఈ సోమవారం రాకూడదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ఎ మల్లికార్జున వెళ్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలూ ఎంఎల్‌సీ ఎన్నికల నేపద్యంలోనూ ఎన్నికల నియమావళి ప్రకారం ఈ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహణ ఉండదన్నారు. ఈ నేపద్యంలో ఎవ్వరూ కలెక్టర్‌ కార్యాలయంకు స్పందన నిమిత్తం రాకూడదని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement