Friday, May 17, 2024

Breaking : శ్రీవారిని ద‌ర్శించుకున్న – విశాఖ శార‌ద‌పీఠం స్వ‌రూపానందేంద్ర స్వామి

తిరుమల… శ్రీవారిని దర్శించుకున్నారు విశాఖ శారద పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి.. మహాద్వారం వద్ద ల్ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు…స్వామి వారి దర్శనం అత్యద్భుతంగా జరిగింది..పౌర్ణమి నాడు నిజరూప దర్శనంలో స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా వుంది…కరోనా ప్రభావంతో యావత్తూ ప్రపంచంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇబ్బందులకు గురి అయ్యారు..రెండు సంవత్సరాల పైబడి కరోనాను ప్రజలు అంతా ఎదుర్కోవాల్సి వచ్చింది..మళ్ళీ కరోనా లాంటి భయంకరమైన వ్యాధి ప్రజలను తాకకూడదు..తిరుమల కొండపై భక్తులను చూస్తే ఎంతో ఆనందంగా వుంది…ఆనందం,భక్తి భావంతో భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్స్ లో వుండడం చాలా సంతోషం అన్నారు..కరోనా ప్రభావం తగ్గిన తరువాత ప్రతి ఒక్కరూ స్వామి వారిని దర్శించుకుని…తమ కుటుంబాలు బాగుండాలని వేడుకున్నారు..శ్రీవారి ఆశీస్సులతో రైతులు,ప్రజలు బాగుండాలని ప్రార్ధించా….ఏపి రాష్ట్రంలో పరిపాలన బాగుండాలని‌…స్వామి దయ పరిపూర్ణంగా రాష్ట్ర ప్రజలపై ఉండాలని స్వామి వారిని కోరాన‌న్నారు..స్వరూపానందేంద్ర సరస్వతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement