Saturday, April 27, 2024

Breaking : ప‌ట్టాలు త‌ప్పిన‌ రైలు.. ప్ర‌యాణికుల‌కు తప్పిన ప్రమాదం

కుప్పం, (ప్రభ న్యూస్ ): చెన్నై నుండి బెంగుళూరు వెళుతున్న రైలు.. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం బిస్సానత్తం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది.లోకో ఫైలెట్ చాకచక్యంగా రైలును ఆపివేయడంతో పెను ప్రమాదం త‌ప్పింది. పట్టాల నుండి రైలు పక్కకు ఒరిగింది. ప్రయాణికులకు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement