Monday, April 29, 2024

Breaking: బ‌ద్వేల్‌.. 10వ రౌండ్ కంప్లీట్‌.. వైసీపీకి 85వేల మెజారిటీ

బ‌ద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ లో అధికార వైసీపీ ఎదురులేకుండా త‌న స‌త్తా చాటుతోంది. ప‌దో రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 85,505 ఓట్ల మెజారిటీ సాధించారు. బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ కు 20,583 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన కమలమ్మ 5,968 ఓట్లు సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement