Sunday, May 5, 2024

గన్నవరం ఎయిర్ పోర్టులో బీజేపీ నేతల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. జేపీ నడ్డా పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్టులోకి అనుమతించడం లేదని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. భద్రత కారణంగా అనుమతి లేదని పోలీసులు తెలిపారు. గేటు ఎదుట బైఠాయించి బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement