Friday, May 10, 2024

ఐదు జోన్లకు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ల నియామకం..

అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ ఐదు జోన్లకు మీడియా కో ఆర్డినేటర్లను నియమించింది. బుధవారం ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియామక ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఆదేశాల ప్రకారం విశాఖ ఈస్ట్‌ జోన్‌- 1కు బైరెడ్డి పోతన్న రెడ్డి, రాజోలు జోన్‌- 2కు బోళ్ల సతీష్‌ బాబు, గుంటూరు ఈస్ట్‌ జోన్‌- 3కి చిట్టాబత్తిన చిట్టిబాబు, తిరుపతి జోన్‌- 4కు శ్రీధర్‌ వర్మ, అనంతపురము అర్బన్‌ జోన్‌- 5కు బీవీ వెంకటరాముడును నియమించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement