Saturday, April 27, 2024

ఆ ముగ్గురు కీల‌క నేత‌ల‌పై జగన్ మహిళాస్త్రం

తాడేపల్లి – .టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు ప్రముఖులకు పోటీకి సీఎం జగన్ వ్యూహాత్మకంగా మహిళలను దింపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక మంగళగిరిలో నారా లోకేశ్ కు పోటీగా లావణ్య, హిందూపురంలో బాలకృష్ణ పై దీపికను పోటీలో పెట్టారు. మొత్తం 175 స్థానాల‌కు గాను 19 చోట్ల మహిళల‌కు వైసిపి అవ‌కాశం క‌ల్పించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement