Sunday, April 28, 2024

AP – వైఎస్సార్ కు జేసీ నివాళి

తాడిపత్రి (ప్రభ న్యూస్): అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలంలో మూడో విడత యువ చైతన్య యాత్రలో చీమల వాగుపల్లి గ్రామానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళుల‌ర్పించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చీమల వాగు పల్లి గ్రామానికి అల్లుడని, రాజకీయంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా వైఎస్సార్ తో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement