Tuesday, May 14, 2024

సర్పంచ్‌లకు షాకిచ్చిన ఏపీ సర్కార్

స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలలో సర్పంచ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కమిటి ఛైర్మన్‌లతో జెండా ఎగురవేయించాలని ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement