Sunday, April 28, 2024

AP: అప్పుల కోసం.. కుటుంబాలను విచ్చిన్నం చేస్తున్నారు.. దూళిపాళ్ల లైవ్ కామెంట్స్..

మద్యంముసుగులో వైఎస్సార్ కాంగ్రెస్ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోందని.. అప్పులకోసం.. అవినీతికోసం కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేయడానికి సీఎం జగన్ వెనుకాడరని టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే దూళిపాల్ల న‌రేంద్ర అన్నారు. ఈరోజు అమ‌రావ‌తిలోని ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.

దూళిపాళ్ల ఏమంటున్నారో.. లైవ్ టెలీకాస్ట్ చూడండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement