Tuesday, May 7, 2024

మరో మూడు నెలలపాటు ఉచిత బియ్యం పంపిణీ పొడిగించిన ఏపీ..

పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మరో మూడు నెలల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. కార్డుదారులు రేషన్ దుకాణాల వద్ద ప్రతి నెలా 19 నుంచి 28వ తేదీలోగా బియ్యం తీసుకోవాలని సూచించింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమైన బియ్యం నిల్వలు కేటాయించిందని తెలిపింది. కొన్ని జిల్లాలకు సార్టెక్స్ బియ్యం, మరి కొన్ని జిల్లాలకు నాన్ సార్టెక్స్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement