Monday, May 6, 2024

సీఎం జగన్ ను కలిసిన సీఎస్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆయన పదవీ కాలాన్ని జులై 1 నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్ ఆదిత్యానాథ్ సీఎం జగన్ ను కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement