Saturday, April 27, 2024

నెల్లూరు జిల్లాలో మరో మృతదేహం లభ్యం

నెల్లూరు : ఈనెల 9వ తేదీన సంగం వద్ద బీరా పేరు వాగులో ఆటో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈప్ర‌మాద స‌మ‌యంలో మొత్తం 12 మంది ప్రయాణికులు ఉండగా .. ఐదు మంది గల్లంతయ్యారు .. వారిలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి .. మిగిలిన రెండింటి కోసం ఎంత వెతికినా ఫలితం దక్కలేదు. సుమారు 14 రోజుల తర్వాత సంపూర్ణమ్మ (60) మృతదేహం గురువారం కావలి కాలువలో లభ్యమైంది. మరొకరి ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement