Wednesday, May 8, 2024

భోగసముద్రం చెరువులో పడి నలుగురు మృతి

పెనుగొండ – పెనుగొండ భోగసముద్రం చెరువులో గంగలు పూలు వేయడానికి వెళ్లి పెనుగొండ భోగసముద్రం చెరువులో అనంతపురం పట్టణానికి చెందిన తస్లీమా (14 ) సాదిక్క(40) అల్లా బకాష్ (45) షా షా ( 17)నలుగురు మృతి చెందారు . వివరాల్లోకి వెళితే
అనంతపురం పట్టణానికి చెందిన సూర్య నగర్ కాలనీకి చెందిన అల్లాబక్షు కుటుంబీకులు దాదాపుగా 17 మంది దర్గా బాబాయి స్వామి దర్శనానికి వచ్చి తీసుకొని వెళ్లి భోగసముద్రం చెరువులో లో పూలు వేయడానికి వెళ్లి ప్రాణాలు తీసుకున్నారు అయితే పెనుగొండ పట్టణానికి చెందిన ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని ఆరుగురిలో ఇద్దరి ప్రాణాలను కాపాడారు అయితే వారి ఇద్దరినీ కూడా మెరుగైన వైద్యం కోసం అనంతపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు వారి కుటుంబ పెద్ద అ అబ్దుల్ నబీ మాట్లాడుతూ 17 మందిని కలిసి వచ్చి నలుగురు ప్రాణాలను పోగొట్టుకున్న మని మొరపెట్టుకున్నారు వారి నలుగురు ప్రాణాలు పోయాయని తెలియగానే వచ్చిన వారందరూ రోదిస్తూ తూ హాస్పటల్ ప్రాంగణంలో కూలిపోయారు అయితే విషయం తెలుసుకున్న పెనుగొండ పట్టణవాసులు భోగసముద్రం చెరువు దగ్గరకు వందలాది సంఖ్యలో వచ్చారు అయితే ప్రజలు మాత్రం ప్రతి సంవత్సరం ఈ చెరువు అవును ఎవరినో ఒకరిని బలి తీసుకుంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు అయితే పెనుగొండ ఎస్సై శవాలను తీసుకువచ్చి పోస్టుమార్టం రూముకు తరలించారు. విషయం తెలుసుకున్న మృతులు తల్లిదండ్రులు బంధువులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చి కన్నీటి ప్రాంతానికి కి గురయ్యారు పెనుగొండ పట్టణానికి చెందిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సుధాకర్ రెడ్డి వైసీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్ ఎంపీపీ అభ్యర్థి రామ్ మోహన్ రెడ్డి పెనుగొండ పట్టణ కన్వీనర్ తయ బ్ లాయర్ ఫరూక్ మాజీ కురువ కార్పోరేటర్ చైర్మన్క సవితమ్మ మృతుల కుటుంబాలను
పరామర్శించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement