Sunday, May 5, 2024

Breaking | ఆమంచి కృష్ణమోహన్​కు పాముకాటు.. ఆస్పత్రికి తరలింపు

బాపట్ల జిల్లాలోని పర్చూరు వైసీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాముకాటుకు గురయ్యారు. ఇవ్వాల (సోమవారం) సాయంత్రం వేటపాలెం వద్ద రొయ్యల ఫ్యాక్టరీలో వాకింగ్ చేస్తుండగా ఆయనను పాము కాటు వేసింది. దీంతో అతడిని హుటాహుటీన చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement