Thursday, May 2, 2024

Big Breaking | అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు మృతి

అన్నమయ్య జిల్లాలో  ఘోర ప్రమాదం జరిగింది. ఇవ్వాల (శనివారం) సాయంత్రం పుల్లంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొట్టన్న ఘటనలో ఆరుగురు చనిపోయారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజంపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతి నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సును పుల్లంపేట వద్ద లారీ ఢీకొట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement